Recent Posts

భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరో తెలుసా..? వారి సంపద ఎంతో తెలుసా?

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) దేశంలోని ముఖ్యమంత్రులకు సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడించింది. ఒక్కో ముఖ్యమంత్రి సగటు సంపద రూ.52.59 కోట్లుగా నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రూ. 931 కోట్ల ఆస్తులతో భారతదేశపు అత్యంత ధనిక ముఖ్యమంత్రి కాగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేవలం రూ. 15 లక్షల ఆస్తులతో అతి తక్కువ సంపద కలిగిన ముఖ్యమంత్రిగా నిలిచారు.భారతదేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల మొత్తం సంపద రూ.1,630 కోట్లు. భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా …

Read More »

సముద్ర తీరంలో తాబేళ్ల మృత్యుఘోష.. ఒడ్డుకు కొట్టుకువచ్చిన అరుదైన జాతి తాబేళ్ల కళేబరాలు

సముద్ర తీరప్రాంతాల్లో గుడ్లు పెట్టేందుకు వస్తున్న తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. మొన్న కోస్తా తీరంలో తాబేళ్ల మృత్యుఘోష వినిపిస్తే.. నిన్న ప్రకాశం జిల్లాలో తాబేళ్ల కళేబరాలు కొట్టుకొచ్చాయి. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న ఈ అరుదైన ఆలివ్‌ రిడ్లీ తాబేళ్ల మరణాలకు అరికట్టేందుకు.. అరుదైన జీవాలను కాపాడేందుకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది.కోస్తాతీరం ఎక్కువగా ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఆలివ్‌ రిడ్లీ జాతికి చెందిన పెద్ద పెద్ద తాబేళ్లు పదుల సంఖ్యలు మృత్యువాడ పడ్డటం ఆందోళన కలిగిస్తోంది. ఒడ్డుకు కొట్టుకువచ్చిన తాబేళ్ల కళేబరాలను …

Read More »

6 నెలల్లోనే మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు.. పేద బతుకుల్లో పట్టరాని ఆనందం!

ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో కూటమి సర్కార్ ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు రూ.4 వేల పింఛన్ పెంచడమే కాకుండా తొలి పింఛన్ తాడేపల్లిలోని ఓ లబ్ధిదారునికి ఇచ్చేందుకు అతని ఇంటికి స్వయంగా వెళ్లారు. అయితే ఆ సమయంలో ఇళ్లు కట్టుకోవడానికి లోన్ మంజూరు చేయగమని సీఎం చంద్రబాబుని అడగ్గా.. ఆ మేరకు చంద్రబాబు హామీ ఇచ్చారు..కానీ ఊహించని విధంగా కేవలం 6 నెలల్లోనే యేళ్ల తన కల …

Read More »