Recent Posts

రండి పిల్లలూ రండి.. ప్రభుత్వ బడిలో చేరండి ..నేటి నుంచి ఏపీలో స్కూల్ ప్రమోషన్

ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన నిపుణులు టీచర్లుగా ఉన్నా మంచి విద్యను భోదిస్తున్నా ప్రస్తుతం తల్లిదండ్రులకు చదువు అంటే ప్రైవేట్ స్కూల్స్ లో అందించేది అనే ఆలోచన ధోరణి అధికంగా ఉంది. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠాలల మనుగడ కూడా కష్టంగా మారింది. అయితే ఒక ప్రధానోపాధ్యాయుడు స్కూల్ లో స్టూడెంట్స్ కు కల్పించే సదుపాయాలను.. చదువు చెప్పే విధానాన్ని ప్రజల వద్దకు సరికొత్త పద్ధతిలో తీసుకుని వెళ్తున్నాడు. ఏజెన్సీ లో బైక్ కి మైక్ కట్టి మాస్టర్ ప్రచారం చేస్తున్నారు.. అంతేకాదు వాట్సాప్ …

Read More »

శ్రీవారి భక్తులకు బిగ్‌ రిలీఫ్‌.. ఇక తిరుమల ఘాట్ రోడ్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్‌!

తిరుమల కొండపై వాహనాల రద్దీకి చెక్ చెప్పేందుకు అలిపిరి బేస్ క్యాంప్ నిర్మాణంపై టీటీడీ ఫోకస్ చేసింది. టీటీడీ విజన్- 2047లో అలిపిరి బేస్ క్యాంప్ కు లైన్ క్లియర్ అయింది. భక్తుల రద్దీకి తగట్టుగా అలిపిరి వద్దే పార్కింగ్ ఇతర సౌకర్యాలను అందుబాటులో తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ట్రాఫిక్ సమస్యకు చెక్ చెప్పాలని చూస్తోంది. శేషాచలంలో పర్యావరణ పరిరక్షణ కోసం కసరత్తు చేస్తోంది. పొల్యూషన్ కంట్రోల్ కు ప్లాన్ చేస్తోంది..ఆపద మొక్కుల వాడి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. గత …

Read More »

మెగా డీఎస్సీ రాత పరీక్షలో నార్మలైజేషన్‌ అమలు.. దీనితో లాభమా? నష్టమా?

What is Normalization? రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ రావడంతో నిరుద్యోగులు పండగ చేసుకుంటున్నారు. అయితే అంతలోనే మరో బాంబ్ విద్యాశాఖ పేల్చింది. అదేంటంటే.. డీఎస్సీ పరీక్షలు ఆన్ లైన్ విధానంలో జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఇందులో నార్మలైజేషన్‌ అమలు చేయనున్నట్లు..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు విద్యాశాఖ అధికారిక …

Read More »