Recent Posts

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. మందుబాబులకు పెద్ద కష్టమొచ్చిందే

మందుబాబులకు మరీ పెద్ద కష్టమొచ్చిందే. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మందుబాబులకు ఈ బిగ్ అలెర్ట్. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటిలా మారింది. మరి ఇంతకీ ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందామా..  దేశవ్యాప్తంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలకు, ఇతర క్రైమ్స్‌కు మద్యపానం ప్రధాన కారణంగా మారింది. మద్యం తాగడం వల్ల వ్యక్తిగతంగా మాత్రమే కాదు.. కుటుంబాలు కూడా నాశనం అవుతున్నాయి. ప్రత్యేకంగా తెలంగాణలో లిక్కర్ వినియోగం రోజురోజుకూ పెరుగుతుండటంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. మద్యం మత్తులో వాహనాలు నడిపి …

Read More »

వడ్డీ వ్యాపారి వేధింపులకు వ్యాపాారి బలి.. సంచలనంగా మారిన ఆడియో రికార్డ్..

వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఇప్పటికే వారి వేధింపుల వల్ల ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో మరో వ్యాపారి బలయ్యాడు. ఆయన చనిపోయే ఆడియో రికార్డు చేసి తన చావుకు ఎవరు కారణమో చెప్పారు. అంతేకాకుండా ఆ ఆడియోలో సంచలన విషయాలు బయటపెట్టాడు. ఫైనాన్స్ వ్యాపారుల వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఫైనాన్సియర్స్ అరాచకాలకు మన్యం జిల్లాలో ఓ వ్యాపారి బలయ్యాడు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో చోటుచేసుకున్న హృదయవిధారక ఘటన అందరినీ కలిచివేస్తుంది. స్నేహితుడు చేతిలో మోసపోవడంతో పాటు ఆర్థిక వేధింపులు తట్టుకోలేక వ్యాపారి ఇండూరి నాగభూషణరావు(63) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాలూరు …

Read More »

యానాం గోదావరిలో తొలి పులస దొరికేసిందోచ్.. కేజీకి ఎంత పలికిందో తెలిస్తే స్టన్.!

యానాం గోదావరిలో మత్యకారుల వలకు తొలి పులస చేప చిక్కింది. యానాం పుష్కర్ ఘాట్ వద్ద కేజీపైన ఉన్న పులస చేపను వేలంలో 15 వేల రూపాయలకు మత్స్యకార మహిళ పోన్నమండ రత్నం దక్కించుకుంది. స్థానిక మార్కెట్‌లో ఈ పులసను 18 వేల రూపాయలకు మత్యకార మహిళ రత్నం విక్రయించింది. పులసలు సంతానోత్పత్తి కోసం సముద్రం నుంచి గోదావరిలోకి వెళుతూ వలకు చిక్కుతాయి. గోదావరికి ఔషధ గుణాలున్న ఎర్ర నీరు వచ్చినప్పుడు.. ఎదురీదుతూ వెళ్లడం వల్ల పులస చేప అత్యంత రుచికరంగా ఉంటుందని చెబుతున్నారు …

Read More »