Recent Posts

వచ్చే 3 గంటల్లో ఆ జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగులు పడే ఛాన్స్‌!

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం భారీ వర్షసూచన చేసింది. మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ కేంద్రం.. తూర్పు దిశలో ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలో సముద్రమత్తానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల చక్రవాత ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఈ రోజు (సెప్టెంబర్‌ 9) తెలంగాణ లోని ఆదిలాబాద్, …

Read More »

చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్‌ సింఘాల్.. 

పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌‌ను నియమించింది. ప్రస్తుతం టీటీడీ ఈవోగా కొనసాగుతున్న శ్యామలరావును జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావును బదిలీ చేసింది. ఆయన స్థానంలో టీటీడీ అనిల్ …

Read More »

ఆర్‌ఆర్‌బీ రైల్వే గ్రూప్‌ డి పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే!

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలను మరో.. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని రైల్వే మంత్రిత్వ శాఖ ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలను నవంబర్‌ 17 నుంచి డిసెంబర్‌ నెలాఖరు వరకు నిర్వహించనుంది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) …

Read More »