Recent Posts

యువర్ అటెన్షన్ ప్లీజ్.! ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. ఇకపై సికింద్రాబాద్‌లో

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. సిక్రింద్రాబాద్‌ స్టేషన్‌లో రైల్వే సేవలు మళ్ల అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొంది. రైల్వే స్టేషన్‌లో పునరాభివృద్ధి పనుల కారణంగా దారి మళ్లించబడిన లేదా టెర్మినల్ మార్పులు చేయబడిన రైళ్లన్ని ఇకపై వాటి పాత మార్గాల్లోనే కార్యకలాపాలు కొనసాగిస్తాయని స్పష్టం చేసింది. అలాగే కాచిగూడలో తాత్కాలికంగా ఆగుతున్న విజయవాడ-కాచిగూడ- విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 12713/12714) మరోసారి సికింద్రాబాద్ నుండి నడుస్తున్నట్టు పేర్కొంది. కొన్ని ట్రైన్స్‌ ఇప్పటికే ప్రారంభం కాగా మరికొన్ని ట్రైన్స్‌ సెప్టెంబర్‌ 9 …

Read More »

చర్మ సమస్యలకు దివ్యౌషధం..పతంజలి దివ్య కాయకల్ప తైలం.. లాభాలు, జాగ్రత్తలు తప్పక తెలుసుకోండి..

మీరు కూడా చర్మంపై అలెర్జీ, మచ్చలు, చర్మం పొడిబారడం, కోతలు, వడదెబ్బ, దురద వంటి ఏవైనా సమస్యలను ఎదుర్కొంటున్నారా..? వాటికి చికిత్స చేయడానికి ఆరోగ్యకరమైన మార్గాన్ని వెతుకుతుంటే పతంజలి దివ్య కాయకల్ప తైలం మీకు ఒక బెస్ట్‌ ఆయుర్వేద ఎంపిక. ఈ నూనె చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతుందని పతంజలి పరిశోధనా సంస్థ పేర్కొంది. ఆయుర్వేదంలో మూలికలతో తయారు చేసిన మందులు, ప్రస్తుత కాలుష్య వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకరకమైన చర్మ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. చర్మంపై మచ్చలు, దురద, అలెర్జీ, ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌, …

Read More »

రేపే ఉపరాష్ట్రపతి ఎన్నికలు..ఆసక్తికరంగా మారిన ఎన్నికలు.. ఎవరి బలం ఎంతో తెలుసా..

భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఓటింగ్ మంగళవారం (సెప్టెంబర్ 9న) జరుగుతుంది. NDAకి చెందిన CP రాధాకృష్ణన్, భారత కూటమికి చెందిన సుదర్శన్ రెడ్డి మధ్య పోటీ ఉంది. ఇద్దరు అభ్యర్థులు అనుభవం, విభిన్న నేపథ్యాలను కలిగి ఉన్నాయి. లోక్‌సభలో NDAకి మెజారిటీ ఉన్నందున రాధాకృష్ణన్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని.. అయితే ప్రతిపక్షాలు కూడా సుదర్శన్ రెడ్డికి ఐక్యంగా మద్దతు ఇస్తున్న నేపధ్యంలో ఈ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం అయింది. సెప్టెంబర్ …

Read More »