Recent Posts

ఓర్నీ వీడు ప్రిన్సిపాలా లేక రాక్షసుడా.. పిల్లలు అని చూడకుండా పైపుతో చితకబాది..

తరగతి గదికి ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను ప్రిన్సిపల్ ఏం చేశారో తెలుసా..? రాగి జావా తాగి తరగతి గదికి ఆలస్యంగా వచ్చిన ఇద్దరు విద్యార్థినిలను ప్రిన్సిపల్ ఎలా దండించాడో తెలుసా? యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అసలు ఏం జరిగింది?విద్యార్థులను కన్న బిడ్డల వలే చూసుకోవలసిన ఉపాధ్యాయులు ఈ మధ్య బరి తెగిస్తున్నారు. విద్యార్థులను సన్మార్గంలో పెట్టేందుకు సున్నితంగా దండించాల్సిన టీచర్లు రెచ్చిపోతున్నారు. రాగి జావా తాగి తరగతి గదికి ఆలస్యంగా వచ్చిన ఇద్దరు విద్యార్థినిలను ప్రిన్సిపల్ ఏం చేశారో …

Read More »

ఓర్నీ..  చిన్న టీ కప్పు గాడిద పాల రేటెంతో తెలిస్తే మతిపోవడం ఖాయం.. !

ఏపీలో గాడిద పాలకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. గాడిద పాలతో అందం, ఆరోగ్యం రెండు వస్తాయని ప్రజల నమ్ముతున్నారు. శీతాకాలంలో వచ్చే వైరసులను నిరోధించడానికి గాడిద పాలు శ్రేయస్కరం అని వైద్యులు చెబుతుండడంతో పెద్ద ఎత్తున గాడిద పాలను సేవించే వారి సంఖ్య ఏపీలో పెరిగింది.ఏపీలో గాడిదపాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గాడిద పాలను సౌందర్య సాధనాల్లో వినియోగిస్తారని మనందరికీ తెలుసు. కానీ ఇటీవల కాలంలో గాడిద పాలపై ప్రజల్లో అవగాహన ఏర్పడటంతో గాడిద పాలు తాగితే మంచిదన్న ప్రచారం జోరుగా సాగుతూ ఉండటంతో …

Read More »

టీమిండియా టార్గెట్ 275.. ఉత్కంఠగా మారిన గబ్బా టెస్ట్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో భారత్ పునరాగమనం చేసింది. గబ్బా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో చివరి రోజైన బుధవారం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 89 పరుగులకు డిక్టెర్ చేసింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఆధిక్యం 274 పరుగులకు చేరింది. దీంతో టీమిండియాకు 275 పరుగుల టార్గెట్‌ విధించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా భారత్‌కు 275 పరుగుల విజయలక్ష్యాన్ని అందించింది. కెప్టెన్ పాట్ కమిన్స్ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 89/7 వద్ద డిక్లేర్ చేశాడు. కంగారూలు తొలి …

Read More »