Recent Posts

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ దూకుడు.. మొత్తం 70 మంది అభ్యర్ధులను ప్రకటించిన కేజ్రీవాల్‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం ఆమ్‌ఆద్మీ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్ధుల ఎంపికను ఆప్‌ పూర్తి చేసింది. మొత్తం 70 స్థానాల్లో అభ్యర్దులను ప్రకటించారు కేజ్రీవాల్‌. తుదిజాబితాలో 38 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూఢిల్లీ సీటు నుంచి బరి లోకి దిగారు. కల్కాజీ నుంచి సీఎం అతిషి పోటీ చేస్తున్నారు. బీజేపీ , కాంగ్రెస్‌ కంటే వేగంగా అభ్యర్ధుల ఎంపికను పూర్తి చేసిన కేజ్రీవాల్‌ ప్రచారంపై దృష్టి …

Read More »

ఇండియన్స్‌కి శుభవార్త.. వీసా లేకుండా ఇక ఆ దేశానికి దూసుకుపోవచ్చు..

భారతదేశం రష్యా మధ్య స్నేహపూర్వక సంబంధాలపై నేడు ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. రెండు దేశాల మధ్య సంబంధాలను మునుపటి కంటే మెరుగ్గా మరియు పటిష్టం చేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య తరచుగా చర్చలు జరుగుతాయి. ఇప్పుడు రష్యా మరోసారి స్నేహపూర్వక సంబంధాలకు ఉదాహరణగా నిలిచి భారతీయులకు పెద్ద బహుమతిని అందిస్తోంది. భారతీయులు 2025లో రష్యాకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు రష్యా కొత్త వీసా నిబంధనలను అమలు చేసిన తర్వాత, భారతీయులు వీసా లేకుండా రష్యాకు వెళ్లవచ్చు.  జూన్‌లో రష్యా  భారతదేశం పరస్పరం …

Read More »

స్వచ్ఛ భారత్ అభియాన్.. ఆ విషయంలో దశాబ్దంలోనే ఎంతో మార్పు..

భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.. దశాబ్దం క్రితం ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం నినాదంగా మారి ఎంతో మార్పును తీసుకువచ్చింది.. ఈ కార్యక్రమం ప్రారంభం తర్వాత దశాబ్దం క్రితం ఐదో వంతుతో పోలిస్తే ఇప్పుడు సగానికి పైగా భారతీయ కుటుంబాలు టాయిలెట్ క్లీనర్‌లను ఉపయోగిస్తున్నాయి. ఇతర లక్ష్యాలతో పాటు, మరిన్ని మరుగుదొడ్లు నిర్మించడం, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణను మెరుగుపరచడం ద్వారా బహిరంగ మలవిసర్జన ముగింపు పలికేందుకు మోదీ …

Read More »