ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్ ఢీకొట్టిన …
Read More »కలవరపెడుతోన్న బర్డ్ ఫ్లూ.. ఏపీలోని ఆ ప్రాంతాల్లో చికెన్, కోడిగుడ్డు బంద్.!
తూర్పుగోదావరి, కోనసీమ అంబేడ్కర్ జిల్లాల వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వరుసగా కోళ్లు మృత్యువాత పడుతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే బర్ద్ ఫ్లూ ఎఫెక్ట్ వారిని సతమత చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బర్డ్స్ ఫ్లూ వైరస్ కలకలం రేపుతుంది. కానూరులో బర్డ్స్ ఫ్లూ వైరస్ కలవరపెడుతున్న నేపథ్యంలో ఇటు సీతానగరం మండలం, మిర్తిపాడులో కూడా బర్డ్ ఫ్లూ కలవరం సృష్టిస్తోంది. మిర్తిపాడు గ్రామానికి చెందిన సత్యనారాయణకు చెందిన కోళ్ల ఫారంలో ఒకే రోజు 8వేలుకు పైగా కోళ్లు మృతవాత పడ్డాయి. దీంతో అధికారులు …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal




































