Recent Posts

ఫేమస్‌ రెస్టారెంట్‌లో మంటలు.. భవనం పై నుంచి దూకిన ప్రజలు..

ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ ప్రాంతంలో గల ఓ రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయి. భవనంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించటంతో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడ నుండి దూకడం ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే 10కి పైగా అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. హుటాహుటిన మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. రాజౌరీ గార్డెన్‌ మెట్రో స్టేషన్‌కు ఎదురుగా ఉన్న జంగిల్‌ జంబోరీ రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయి. నివేదికల ప్రకారం, …

Read More »

ఇలాంటి వారితో జాగ్రత్త.. ఫ్రెండ్‌షిప్‌ చేశారో బతుకు బస్టాండే! బీ కేర్ ఫుల్

నిత్యం మన జీవితంలో రకరకాల వ్యక్తులు తారసపడుతుంటారు. కానీ వీరిలో కొందరితోనే మనం కనెక్ట్ అవుతాం. మరికొందరిని దూరం నుంచే చూసి తప్పుకుంటారు. ఇంకొందరుంటారు.. ఇలాంటి వారితో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పొరబాటున ఫ్రెండ్ షిప్ చేశారో బతుకు బస్టాండే..ధన సముపార్జన ద్వారా ఏ మనిషీ జ్ఞాని కాలేడు. కొందరైతే ఉన్నత పదవుల్లో ఉండి చాలా సంపాదిస్తారు.. కానీ ఎప్పుడూ తెలివితక్కువ పనులు చేస్తుంటారు. ఈ కారణంగా వీరిని ఎల్లప్పుడూ మూర్ఖులుగా పరిగణించబడతారు. కాబట్టి మన చుట్టూ ఈ ఐదు గుణాలున్న వ్యక్తులు ఉంటే …

Read More »

ఏఐ జమానా.. ఎగబడి కోర్సుల్లో జాయిన్ అవుతున్న విద్యార్థులు

2024-25 అకడమిక్ సెషన్‌లో 4,538 పాఠశాలల నుండి దాదాపు 7,90,999 మంది విద్యార్థులు సెకండరీ స్థాయిలో (IX , X తరగతులు కలిపి) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోర్సుల కోసం నమోదు చేసుకున్నారు. సీనియర్ సెకండరీ స్థాయిలో (XI, XII తరగతులు కలిపి), 944 పాఠశాలల నుండి 50,343 మంది విద్యార్థులు AIని ఎంచుకున్నారు. ఈ గణాంకాలను కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సోమవారం లోక్‌సభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. AI విద్య యొక్క ప్రాముఖ్యతను కేంద్రమంత్రి జయంత్ చౌదరి వివరించారు. 2019లో …

Read More »