తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలో దారణం వెలుగు చూసింది. అనుమానం ఒక పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. …
Read More »ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి.. హరీష్రావుతోపాటు మాజీ డీసీపీపై కేసు నమోదు
ఫోన్ ట్యాపింగ్ అంశం మరోసారి సంచలనంగా మారుతోంది. తాజాగా మాజీ మంత్రి హరీష్రావుపై కేసు నమోదయ్యింది. తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపిస్తూ ఓ రియల్ ఏస్టేట్ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరీష్రావుతో పాటు టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావుపై కేసు నమోదు అయ్యింది. మాజీమంత్రి హరీష్రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్గౌడ్ అనే రియల్ ఏస్టేట్ వ్యాపారి ఈ ఫిర్యాదు చేశారు. గతంలో తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే …
Read More »