Recent Posts

ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటనలో సుప్రీంకోర్టుకు సీబీఐ ఇచ్చిన రిపోర్ట్‌లో సంచలన విషయాలు

Kolkata Case: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్‌ ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కేసు విచారణకు సంబంధించిన పురోగతిపై సుప్రీంకోర్టుకు సీబీఐ రిపోర్ట్ సమర్పించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయూమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ జేడీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. ఈ కేసును ఆగస్టు 20 వ తేదీన ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. అనంతరం ఈ కేసుకు సంబందించి వాదనలు వింటుండగా.. దీనిపై స్టేటస్‌ రిపోర్టు అందించాలని …

Read More »

ల్యాండింగ్ వేళ ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపులు.. ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ

Air India: ల్యాండింగ్ సమయంలో విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన సమాచారంతో ఎయిర్‌పోర్టులో ఫుల్ ఎమర్జెన్సీ విధించారు. 135 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం.. ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అవుతుండగా.. బాంబు బెదిరింపు సమాచారం వచ్చింది. దీంతో వెంటనే ఎయిర్‌పోర్టు అధికారులు పైలట్‌ను అలర్ట్ చేశారు. అయితే ఆ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయిన తర్వాత వెంటనే అందులో ఉన్న ప్రయాణికులను హుటాహుటిన బయటికి రప్పించారు. అనంతరం ఆ విమానంలో గాలింపు చేపట్టారు. మరోవైపు.. ఈ ఘటనతో ఎయిర్‌పోర్టు మొత్తం పూర్తిస్థాయి ఎమర్జెన్సీ విధించారు. కేరళ …

Read More »

ఏపీలో ఉచిత ఇసుకపై మరో కీలక నిర్ణయం.. ఇక ఆ సమస్యలు ఉండవు, సింపుల్‌గా!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ఇసుకకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని అందబాటులోకి తీసుకురానుంది. ఉచిత ఇసుక విధానం అమలు తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల 11 నుంచి ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్‌ సదుపాయం అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు స్టాక్‌ పాయింట్‌కు సమీపంలో ఆఫ్‌లైన్‌లో బుకింగ్‌కు వీలు కల్పించి, లారీలు ఇసుక నిల్వకేంద్రాల్లో క్యూలో ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని …

Read More »