Recent Posts

వైసీపీ నుంచి వచ్చిన నేతకు చంద్రబాబు ప్రమోషన్.. ప్రభుత్వంలో కీలక పదవి

వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన నేతకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమోషన్ ఇచ్చారు. ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవిని అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఎన్టీఆర్‌ వైద్యసేవా ట్రస్టు (ఆరోగ్యశ్రీ ట్రస్టు) ఎగ్జిక్యూటివ్‌ వైస్‌-ఛైర్మన్‌గా విశాఖపట్నంకు చెందిన నేత సీతంరాజు సుధాకర్‌ను నియమించారు.ఆయన రెండేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు.. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులిచ్చారు. సీతంరాజు సుధాకర్ గతంలో వైఎస్సార్‌సీపీలో ఉన్నారు.. గతేడాది డిసెంబర్‌లో ఆయన టీడీపీలో చేరారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, కూటమి …

Read More »

విజయనగరం ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు.. ఈసీ సంచలన ప్రకటన

MLC Election: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు అయింది. ఈ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నిర్వహించేందుకు జారీ చేసిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత ఎమ్మె్ల్సీ ఇందుకూరి రఘురాజు.. తన పదవిలో కొనసాగవచ్చని కోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. …

Read More »

Radhika Merchant: పేరు మార్చుకున్న అంబానీ చిన్న కోడలు.. పెళ్లి తర్వాత కీలక నిర్ణయం!

Radhika Merchant: రిలయన్స్ ఇండిస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కోడలు రాధికా మర్చంట్ తన పేరును మార్చుకున్నారు. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు, తన ప్రేమికుడైన అనంత్ అంబానీని కొద్ది నెలల క్రితమే వివాహం చేసుకున్న రాధికా మర్చంట్.. పెళ్లి తర్వాత తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది 2024, జులైలో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లకు అధికారింగా అంబానీ కుటుంబంలో కలిసిపోయారు రాధికా మర్చంట్. అదేంటి వివాహంతోనే అధికారికంగా ఎంట్రీ …

Read More »