కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించమని గట్టిగా అడిగినందుకు ఒక వ్యక్తి …
Read More »ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. డిసెంబర్లో పక్కా, రెడీగా ఉండండి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11న ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేయనుంది. ఈ నెల 11న జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా.. 184 మంది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేస్తారు. సెప్టెంబర్లో నిర్వహించాలని భావించినా.. వరదల కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. పాఠశాల, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిగ్రీ, విశ్వవిద్యాలయాలు, ఫార్మసీ, ఇంజినీరింగ్ అద్యాపకులకు ఉత్తమ అవార్డులు ప్రదానం చేయనున్నారు. విజయవాడలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. మరోవైపు నారా లోకేష్ …
Read More »