Recent Posts

ఏపీలో యువతకు శుభవార్త.. నెలకు రూ.15 నుంచి 40వేలు జీతం.. ఉచిత భోజనం, వసతి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేషనల్‌ ఉద్యోగాల రంగంలో భారీ ఉపాధి అవకాశాలు ఉండడంతో ఏపీఎస్‌ఎస్‌డీసీ (నైపుణ్యాభివృద్ధి సంస్థ) దీనిపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో డిగ్రీలోపు చదువుకున్న నిరుద్యోగ యువతకు 1.10 కోట్ల మంది ఉండటంతో.. వారికి ఒకేషనల్‌ రంగంలో ఉపాధి కల్పించే పనిలో ఉంది.. ఈ మేరకు వారికి నైపుణ్య శిక్షణ చేపట్టింది. వీరికి ప్రారంభ వేతనం కొంత తక్కువగా ఉండటంతో.. ఈ అవకాశాలను పట్టించుకోవడం లేదు. దీంతో నిపుణుల కొరత …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో రెవెన్యూ డివిజన్.. ఆ జిల్లాలోనే ఏర్పాటు, మంత్రి సొంత నియోజకర్గం!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కాబోతోంది. బాపట్ల జిల్లా అద్దంకిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి, సంతమాగులూరు, బల్లికురవ, కొరిశపాడు, జె.పంగులూరు మండలాలతో కలిపి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. అద్దంకి ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సొంత నియోజకవర్గం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరను కూడా రెవెన్యూ …

Read More »

ఏపీలో వారందరికి తీపికబురు.. ఉచితంగానే, ఒక్కొక్కరికి రూ.9వేలు ఇస్తారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా.. ఏడాదిలో వంద రోజుల పనిదినాలు పూర్తి చేసిన కుటుంబాలకు తీపికబురు చెప్పింది. ఈ మేరకు స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన శిక్షణ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఉన్నతి కార్యక్రమంలో భాగంగా.. రాష్ట్ర ఉపాధి కల్పన వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ ద్వారా ఈ ఏడాది 12 వేల మందికి శిక్షణ అందించనుంది. ఉన్నతి కార్యక్రమంలో భాగంగా.. మూడు నెలల శిక్షణ కాలంలో నెలకు రూ.9 వేల చొప్పున …

Read More »