కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించమని గట్టిగా అడిగినందుకు ఒక వ్యక్తి …
Read More »దీపాలు, రంగోలీ, బాణసంచాతో దేశం వెలిగిపోయింది.. ఈరోజు కూడా దీపావళి జరుపుకోవచ్చు.. పూజ శుభసమయం ఎప్పుడంటే
దీపాల పండుగ దీపావళిని అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ రోజున సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని, గణపతి బప్పను పూజిస్తారు. ఈసారి అమావాస్య తిథి రెండు రోజులుగా ఉండడంతో దీపావళి విషయంలో చాలా గందరగోళం నెలకొంది. కొంతమంది జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం అక్టోబర్ 31 న దీపావళి జరుపుకోవడం సరైనది. ఎందుకంటే అమావాస్య తిథి రాత్రి అక్టోబర్ 31 న ఉంది. అయితే మరి కొంతమంది జ్యోతిష్య పండితులు పంచాంగం ప్రకారం నవంబర్ 1న దీపావళిని జరుపుకోవాలని సూచించారు. కాశీలోని …
Read More »