ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్ ఢీకొట్టిన …
Read More »ఇప్పట్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2 ఫలితాలు లేనట్లే.. ధర్మాసనంపైనే అందరి ఆశలు!
ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు డీవైఈఓ, లెక్చరర్ పోస్టులకు సంబంధించిన ఫలితాలు ఇంకా వెలువడలేదు. వీటికి సంబంధించిన పలు కేసులు హైకోర్టులో ఉన్నందున.. అన్ని పోస్టుల నియామకాలు పెండింగ్లో పడిపోయాయి. దీంతో హైకోర్టు వీటిపై తీర్పు వెలువరించాకే ఈ పరీక్షల తుది ఫలితాలు వెల్లడిస్తామని.. రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు డీవైఈఓ, లెక్చరర్ పోస్టులకు సంబంధించిన ఫలితాలు ఇంకా వెలువడలేదు. వీటికి సంబంధించిన పలు కేసులు హైకోర్టులో ఉన్నందున.. అన్ని పోస్టుల నియామకాలు పెండింగ్లో పడిపోయాయి. దీంతో హైకోర్టు …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal




































