Recent Posts

ఏపీలో వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులకు షాక్.. ఇకపై ఆ మొత్తం కట్, ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు, వాలంటీర్లుకు ప్రభుత్వం షాకిచ్చింది. గత ప్రభుత్వం వార్తాపత్రికల కోసమంటూ కేటాయించిన రూ.200 అలవెన్సును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు ఉచితంగా న్యూస్‌పేపర్లు సరఫరా చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని కోసం ప్రభుత్వం అదనంగా రూ.200 అలవెన్సు ప్రకటించారు.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత‌ ఈ అదనపు …

Read More »

ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం ఊరట.. జనవరి నుంచి పక్కా, కీలక ప్రకటన

ఏపీలో రేషన్‌కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం రాయితీపై నిత్యావసరాలు పంపిణీ చేయనుంది. తెల్లకార్డులు ఉన్నవారికి రాయితీపై 16 నెలల తర్వాత.. దసరా సందర్భంగా కందిపప్పు, పంచదార పంపిణీ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం రూ.67కు కిలో కందిపప్పు, రూ.17కు అరకిలో పంచదార పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్వహించింది. అంతేకాదు మంత్రి నాదెండ్ల మనోహర్ మరో కీలక ప్రకటన చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా రేషన్‌ కార్డుదారులకు రాయితీపై కందిపప్పు, పంచదార అందిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల …

Read More »

ఏపీలో రైతులకు 48 గంటల్లో అకౌంట్‌లలో డబ్బులు జమ.. ఎంత ఇవ్వాలో కూడా ఫిక్స్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం సేకరణకు సిద్ధమైంది. ఈ నెల మొదటివారంలో ధాన్యం అమ్మకాలు చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతుల నుంచి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడంతోపాటు.. 48 గంటల్లోనే వారి బ్యాంకు అకౌంట్‌లలో డబ్బులు జమ చేసేందుకు అవసరమైన నిధులను ముందుగానే సమకూర్చుకునే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రజాపంపిణీ అవసరాలు, ఇతర సంక్షేమ పథకాలకు 45 లక్షల టన్నుల ధాన్యం అవసరమని అంచనాలు వేశారు.. ఈ ఖరీఫ్‌లో 37 లక్షల …

Read More »