Recent Posts

మంగళగిరిలో అఘోరీ రచ్చ రచ్చ.. పోలీసులపై దాడికి యత్నం.. చివరకు అలా..

రెండు తెలుగు రాష్ట్రాలలో గత కొంతకాలంగా హడావిడి చేస్తున్న అఘోరీ సోమవారం మంగళగిరిలో హంగామా చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవాలంటూ జాతీయ రహదారిపై హల్‌చల్ చేశారు. మంగళగిరి బైపాస్ రోడ్డుపై బైఠాయించిన అఘోరీ.. పవన్ కళ్యాణ్ కలవాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అఘోరీకి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మంగళగిరి జనసేన కార్యాలయంలో లేరు. ఇదే విషయాన్ని అఘోరీకి చెప్పిన పోలీసులు అక్కడి …

Read More »

IPO: లిస్టింగ్‌తోనే చేతికి రూ. 2.40 లక్షలు.. తొలిరోజే 66 శాతం పెరిగిన ఐపీఓ.. ఇన్వెస్టర్లకు కాసుల పంటే!

స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారికి ఏ స్టాక్ ఎప్పుడు పెరుగుతుందో ఒక అంచనా ఉండాలి. అంటే కనీసం దీనిపై అవగాహన ఉండాలి. ఇందుకోసం స్టాక్ మార్కెట్లను నిశితంగా పరిశీలిస్తుండాలి. ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి. ఆయా కంపెనీల పనితీరు, ఫలితాలు, ప్రకటనలు, పెట్టుబడి వ్యూహాలు, ఒప్పందాలు, ప్రణాళికలు ఇలా అన్నింటిపైనా అవగాహన ఉండాలి. అప్పుడే.. మంచి స్టాక్ ఎంచుకునేందుకు దోహదం చేస్తుంది. ఇంకా దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందుకోవచ్చు. స్టాక్స్‌లో షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ రన్‌లోనే చాలా వరకు షేర్లు మంచి …

Read More »

Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఒకేసారి 10 వందే భారత్ స్లీపర్ రైళ్లు, ఈ రూట్లలోనే..!

Vande Bharat Express: 2019లో రైల్వేశాఖ ప్రవేశపెట్టిన వందే భారత్‌ రైళ్లు.. సాధారణ రైళ్లతో పోల్చితే టికెట్ ధర కాస్త ఎక్కువే అయినా రైలు ప్రయాణికులకు మాత్రం వేగం, సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది. ఇక ఈ సెమీ హెస్పీడ్‌ రైళ్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య భారీ సంఖ్యలో అందుబాటులోకి వచ్చాయి. రైలు ప్రయాణికుల నుంచి ఈ వందే భారత్ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను నడపాలని యోచించిన రైల్వే శాఖ వచ్చే ఏడాది వాటిని …

Read More »