Recent Posts

పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఈ జిల్లాలకు.!

ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. ముఖ్యంగా.. తెలంగాణలోని పలు జిల్లాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. పలు చోట్ల కుంభవృష్టి వానతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇటు ఏపీలోనూ పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ చేశారు అధికారులు. నిన్నటి ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీరం వెంబడి సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ & 7 .6 కి.మీ ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది దక్షిణం వైపుకు వంగి ఉన్నది. రాయలసీమ, పరిసర ప్రాంతాలలో …

Read More »

చావు దెబ్బ నుంచి కోలుకోని పాక్.. ఇంకా తెరుచుకోని రహీమ్ యార్ ఖాన్ ఎయిర్‌బేస్!

పాకిస్తాన్ మరోసారి రహీం యార్ ఖాన్ వైమానిక స్థావరానికి నోటామ్ జారీ చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఈ స్థావరాన్ని భారతదేశం లక్ష్యంగా చేసుకుంది. అప్పటి నుండి పాకిస్తాన్ దానిని మరమ్మతు చేయడంలో బిజీగా ఉంది. మొదట్లో పాకిస్తాన్ ఈ స్థావరం గురించి మౌనంగా ఉంది, కానీ ప్రపంచవ్యాప్తంగా బేస్ విధ్వంసం చిత్రాలు, మ్యాప్‌లు బయటకు రావడంతో.. పాకిస్తాన్ దానిని మరమ్మతు చేసే పనిని ప్రారంభించింది. మే 2025లో భారత వైమానిక దళం దాడిలో లక్ష్యంగా చేసుకున్న రహీమ్ యార్ ఖాన్ ఎయిర్‌బేస్ కోసం …

Read More »

వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కేది అప్పుడే.. ప్రకటించిన రైల్వే మంత్రి..ఎలా ఉంటుందో తెలుసా?

మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఏ మార్గాల్లో నడుస్తుందో రైల్వేలు ఇంకా స్పష్టం చేయలేదు. రైల్వే బోర్డు త్వరలో ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుంది. సుదూర ప్రయాణానికి డిమాండ్ ఎక్కువగా ఉన్న మార్గాల్లో ఈ రైలు నడుస్తుందని భావిస్తున్నారు. భారతీయ రైల్వేలు త్వరలో తన సెమీ హై-స్పీడ్ రైళ్ల నెట్‌వర్క్‌కు కొత్త పేరును జోడించబోతున్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న అపారమైన ప్రజాదరణ దృష్ట్యా, రైల్వేలు ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించాలని నిర్ణయించాయి. గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో రైల్వే మంత్రి అశ్విని …

Read More »