ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్ ఢీకొట్టిన …
Read More »శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఈ నెలలో 12 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత.. ఎందుకంటే..
తిరుమల తిరుపతి పుణ్య క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్లుగా ఉంటుంది. పండగలు, విశేషమైన రోజుల్లో మాత్రమే కాదు.. రోజూ వెంకన్న భక్తులతో ఏడు కొండలు నిండిపోతాయి. శ్రీవారి దర్శనం కోసం వెళ్ళే భక్తులకు బిగ్ అలర్ట్.. ఈ నెలలో చంద్ర గ్రహణం ఏర్పడనున్నందున సాంప్రదాయ ప్రకారం మూసివేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ నెలలో రెండవ చివరి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం భారత దేశంలో కనిపించనున్న సంగతి తెలిసిందే. దీంతో గ్రహణ సూతక కాలం ఉంటుంది. ఈ నేపధ్యంలో …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal




































