Recent Posts

తెలంగాణ బీజేపీ చీఫ్‌‌గా బాధ్యతలు స్వీకరించిన రామచందర్‌రావు..

తెలంగాణ బీజేపీ చీఫ్‌ గా రామచందర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని పార్టీ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ డీకే ఆరుణ, బీజేపీ MLAలు హాజరయ్యారు. అంతకముందు చార్మినార్‌ దగ్గరున్న భాగ్యలక్ష్మి ఆలయానికి వళ్లి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు రామచందర్‌రావు. వెంటనే అమరవీరుల స్థూపం దగ్గరకు వెళ్లి నివాళులు అర్పించారు. అనంతరం నాంపల్లిలోని పార్టీ ఆఫీసుకు ర్యాలీగా వచ్చారు.

Read More »

72 గంటలు టైమ్ ఇస్తున్నాం.. రేవంత్‌కు కేటీఆర్ ప్రతిసవాల్

తెలంగాణ రాజకీయాలు సవాళ్లు, ప్రతిసవాళ్లతో హీటెక్కుతున్నాయి. అటు సీఎం రేవంత్.. ఇటు కేటీఆర్ సై అంటే సై అంటున్నారు. రైతు సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలని రేవంత్ సవాల్ విసరగా.. తాము సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. అంతేకాకుండా డేట్, టైమ్ కూడా కేటీఆర్ ఫిక్స్ చేసి చెప్పారు. తెలంగాణలో సవాళ్ల రాజకీయం నడుస్తుంది. అధికార – ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరికొకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. శుక్రవారం కాంగ్రెస్ నిర్వహించిన సభలో మాట్లాడిన సీఎం రేవంత్.. రైతు సంక్షేమంపై కీలక …

Read More »

ఎలారా ఇలా.! పైకి అదొక పైనాపిల్ లోడ్ ఆటో.. లోపల చెక్ చేయగా కళ్లు తేలేశారు

బోర్డర్ ప్రాంతంలో ఓ ఆటో వస్తోంది. చూడటానికి ఏదో పైనాపిల్ లోడ్‌లా ఉంది. కానీ వ్యక్తుల వాలకం కొంచెం తేడాగా ఉంది. అనుమానమొచ్చి టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీసులు దాన్ని ఆపారు. ఆ తర్వాత తనిఖి చేయగా.. దెబ్బకు షాక్ అయ్యారు. గంజాయి, మత్తుపదార్ధాలు యువత దరికి చేరకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేటుగాళ్లు తెలివిమీరిపోయి.. పుష్ప స్టైల్‌లో యదేచ్చగా అక్రమ దందాను రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గంజాయిని అక్రమ రవాణా చేస్తోన్న ఓ …

Read More »