Recent Posts

వారికి మోదీ మరో శుభవార్త.. ఆయుష్మాన్ భారత్‌‌లోకి మరిన్ని ప్యాకేజీలు..!

‘ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై)’ పథకాన్ని 70 ఏళ్ల దాటిన వృద్ధులకు వర్తింప జేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి కోసం మరిన్ని ప్యాకేజీలు చేర్చాలని కేంద్రం భావిస్తోంది. 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్నవారికి రూ.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని ఈ నెలాఖరులో కేంద్రం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. జనరల్‌ మెడిసిన్, సర్జరీ, ఆంకాలజీ, కార్డియాలజీ వంటి 27 స్పెషాలిటీ చికిత్సలతో పాటు 1,949 వైద్య సేవలను ఈ …

Read More »

సుకన్య సమృద్ధి, PPF స్కీమ్స్ కొత్త వడ్డీ రేట్లు.. కేంద్రం ప్రకటన.. ఫుల్ లిస్ట్ ఇదే!

Small Savings Schemes: పోస్టాఫీసు ద్వారా అందిస్తోన్న చిన్న మొత్తాల పొదుపు పథకాలైన సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ వంటి పథకాల వడ్డీ రేట్లను ప్రకటించింది కేంద్రం. అక్టోబర్- డిసెంబర్ 2024 త్రైమాసికానికి గానూ పాత వడ్డీ రేట్లనే కొనసాగిస్తున్నట్లు తెలిపింది. వరుసగా మూడోసారి కీలక వడ్డ రేట్లను యథాతథంగా కొనసాగించడం గమనార్హం. అయితే, ఈసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లలో కోత పెడుతుందన్న అంచనాలతో చిన్న మొత్తాల పొదుపు …

Read More »

కుప్పకూలిన మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు రూ. 1.22 లక్షల కోట్ల నష్టం.. ముంచేసిన టీసీఎస్, రిలయన్స్, ఎల్ఐసీ

Stock Market Today: భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. స్టాక్ మార్కెట్ సూచీలు ఒకే దిశలో ముందుకు దూసుకెళ్లాయన్న సంగతి తెలిసిందే. మళ్లీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగా.. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుతో ఇన్వెస్టర్లలో జోష్ నెలకొంది. దీంతో రికార్డు స్థాయిలో షేర్ల కొనుగోళ్లు జరగ్గా.. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ వరుసగా పెరుగుకుంటూ పోయి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల్ని తాకాయి. దాదాపు 2 నెలలకుపైగా ర్యాలీ కొనసాగగా.. ఒక్కసారిగా అక్టోబర్ నెలలో …

Read More »