Recent Posts

పండగ వేళ ఐటీ దిగ్గజం కీలక ప్రకటన.. ఇన్వెస్టర్లకు బోనస్ షేర్ల జారీ.. అదే రోజున ఫలితాలు!

Wipro Q2 Results: ఇన్వెస్టర్లకు అలర్ట్. ఐటీ దిగ్గజ కంపెనీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జులై- సెప్టెంబర్) ఫలితాల్ని ప్రకటించనుంది. భారత నాలుగో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన విప్రో లిమిటెడ్.. అక్టోబర్ 17న బోర్డు సమావేశం నిర్వహించి.. ఆర్థిక ఫలితాలకు బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలపనున్నారు. ఈ క్రమంలోనే బోనస్ షేర్లు జారీ చేయనుంది. త్రైమాసిక ఫలితాల్ని చర్చించి.. ఆమోదించడంతో పాటుగానే.. బోనస్ షేర్ల ప్రతిపాదనపై కూడా బోర్డ్ డైరెక్టర్స్ ఈ నెల 17న జరిగే సమావేశంలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు.. …

Read More »

కొండగట్టు అంజన్న సన్నిదిలో ఇదేం దరిద్రపు పని.. అది కూడా అన్నసత్రంలో.. సీసీకెమెరాల్లో రికార్డు..!

Kondagattu Anjaneya Swamy Temple: తెలంగాణలో ప్రముఖ క్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నిత్యం ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే.. మరో వార్త ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. కొండగట్టు అంజన్న సన్నిధిలో దొంగతనం జరిగింది. అది కూడా ఆలయ నిత్య అన్నదాన సత్రంలో ఈ చోరీ జరింది. ఈ నెల 9న.. బియ్యం బస్తాలు, ఇతర వస్తువులు ఎత్తుకుపోయారు. ఈ విషయంలో సీసీ కెమెరాలు పరిశీలించగా అసలు విషయం బయటపడింది. అసలు ఈ చోరీ …

Read More »

ఏపీకి కేంద్రం డబుల్ ధమాకా.. కేంద్రం నిర్ణయంతో రాష్ట్రానికి మహర్దశ, ఈసారి భారీగా

ఏపీకి కేంద్రం నుంచి డబుల్ ధమాకా.. మరో శుభవార్త అందింది. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు భారీగా నిధులు విడుదలయ్యాయి. ఏపీ గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.988.773 కోట్లు విడుదల చేయగా.. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ ఈ నిధుల్ని ఇచ్చారు. వీటిలో అన్‌టైడ్‌ గ్రాంట్స్‌ కింద రూ.395.5091 కోట్లు ఇవ్వగా.. టైడ్‌గ్రాంట్స్‌ కింద రూ.593.2639 కోట్లు విడుదల చేశారు. ఈ మొత్తం 9 జడ్పీలు, 615 మండల పంచాయతీలు, రూ.12,853 గ్రామపంచాయతీలకు దక్కుతాయి. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో పొందుపరిచిన 29 …

Read More »