Recent Posts

స్పెషల్‌ ఆపరేషన్‌ చేపట్టిన ఏసీబీ.. 18 బృందాలతో కొనసాగుతున్న సోదాలు..!

హైదరాబాద్‌లో స్పెషల్‌ ఆపరేషన్‌ చేపట్టింది అవినీతి నిరోధక శాఖ. 18 బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు స్పెషల్‌ ఆపరేషన్‌ చేపట్టారు. విద్యుత్ శాఖలో పలువురు ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. అందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాలతో పాటు వివిధ జిల్లాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. మణికొండలో ఏడీఈగా విధులు నిర్వహిస్తున్న అంబేద్కర్ నివాసం, ఆయన బంధువుల నివాసాలతోపాటు ఆయన విధులు నిర్వహిస్తున్న కార్యాలయంలో సైతం సోదాలు చేపట్టారు. ఉదయం 5గంటల …

Read More »

మరో వ్యక్తితో భార్య ఆ యవ్వారం.. వామ్మో.. మద్యం తాగించి భర్త ఏం చేశాడో తెలుసా..?

గుంటూరు నగరంలోని సీతమ్మకాలనీకి చెందిన రామాంజినేయులు ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 6 వ తేదిన ఇంటి నుండి వెళ్లిపోయిన రామాంజినేయులు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతని భార్య శివ పార్వతికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రామాంజినేయులు అదృశ్యంపై మొదట పోలీసులు మిస్సింగ్ నమోదు చేశారు. అయితే ఆ తర్వాత శివ పార్వతి అదే కాలనీకి చెందిన కొండయ్యపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు చెప్పింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన నగరంపాలెం పోలీసులు కొండయ్యను అదుపులోకి తీసుకొని …

Read More »

మనిషి పుర్రె, ఎముకలతో వినూత్న నిరసన.. ఎందుకో తెలుసా?

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తమ సమస్యలను పరిష్కరించాలని మాల బేగరిలీలు వినూత్న నిరసనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మాల బేగరీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహా గర్జన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మనిషి పుర్రెలు, ఎముకలతో పాటు స్మశాన వాటికలో బేగరులు ఉపయోగించే పని ముట్లను చేత పట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మనిషి పుర్రెలు, ఎముకలతో పాటు స్మశాన వాటికలో బేగరులు ఉపయోగించే పని ముట్లను …

Read More »