Recent Posts

శ్రీశైలంలో చిరుత కలకలం.. ఆలయ ఏఈవో ఇంటి దగ్గర సంచారం, భక్తుల్లో భయం

శ్రీశైలంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత పాతాళగంగ మార్గంలోని ఆలయ ఏఈవో ఇంటి దగ్గర చిరుత కనిపించింది. అక్కడ ఇంటి ప్రహరీ గోడపై చిరుత నడుచుకుంటూ వచ్చింది.. ఆ పక్కనే ఉన్న కుక్కను ఎత్తుకెళ్లింది. ఈ దృశ్యాలు మొత్తం ఇంటిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నమోదయ్యాయి. అలాగే ఈ తెల్లవారుజామున మరికొన్ని ఇళ్ల దగ్గర చిరుతపులి సంచారం కనిపించింది. జనాల నివాసాల దగ్గర చిరుత సంచారంపై స్థానికులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత సంచారంపై …

Read More »

అదిరిపోయే గుడ్‌న్యూస్.. భారీగా దిగొస్తున్న ఆహార ధరలు.. ఐదేళ్ల కనిష్టానికి ద్రవ్యోల్బణం

Food Inflation: జులై నెలలో భారత్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం (రిటైల్ ఇన్‌ఫ్లేషన్) అయిదేళ్ల కనిష్టమైన 3.54 శాతానికి దిగొచ్చింది. ఆహార ధరలు తగ్గడం ఇందుకు దోహదం చేసింది. రిజర్వ్ బ్యాంక్ లక్ష్యమైన 4 శాతం కంటే తక్కువ నమోదైంది. ఇలా రావడం గత 5 సంవత్సరాల్లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. వినియోగదారుల ధరల సూచీ (హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్) ఆధారిత ద్రవ్యోల్బణం ఈ సంవత్సరం జూన్ నెలలో 5.08 శాతం కాగా.. 2023 జులైలో 7.44 శాతంగా ఉంది. ఇక ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం …

Read More »

చంద్రబాబు నిర్ణయంతో బొత్స సత్యనారాయణకు జాక్‌పాట్.. అనుకున్నదే అయ్యిందిగా!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠరేపిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ కూటమి నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో నిర్ణయం ప్రకటించారు. ఈ ఎన్నికల్లో గెలవాలంటే పెద్ద కష్టం కాదని.. హుందా రాజకీయాలు చేద్దామని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నిర్ణయానికి టీడీపీతో పాటూ కూటమి నేతలు కూడా ఓకే చెప్పారు. ముఖ్యమంత్రి అత్యంత హుందాగా …

Read More »