ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్ ఢీకొట్టిన …
Read More »యుద్ధం అంచున పశ్చిమాసియా.. మోదీ అధ్యక్షతన భద్రతా క్యాబినెట్ కమిటీ అత్యవసర భేటీ
పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధ విస్తరణ భయాలు నెలకున్న వేళ.. భద్రతా క్యాబినెట్ కమిటీ అత్యవసర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం, రక్షణ, విదేశాంగ, ఆర్దిక మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై చర్చించనుంది. లెబనాన్లో పరిమితి స్థాయిలో ఇజ్రాయేల్ భూతులు దాడులు ప్రారంభించిన కొద్ది గంటల్లోనే.. టెల్ అవీవ్, జెరూసలెం లక్ష్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించడంతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇది మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal




































