ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్ ఢీకొట్టిన …
Read More »విద్యుత్ వాహనాల సబ్సిడీ స్కీమ్ షురూ.. 2 వీలర్లకు రూ.10 వేలు రాయితీ
PM E-Drive: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రమంగా ఆదరణ లభిస్తోంది. ప్రధానంగా టూ-వీలర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్తు వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడం, ఛార్జింగ్ వసతులు, ఈవీల తయారీ వ్యవస్థ అభివృద్దికి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ ప్రారంభించింది. రూ. 10,900 కోట్లతో పీఎం ఇ- డ్రైవ్ పథకాన్ని మంగళవారం ఆవిష్కరించింది. అక్టోబర్ 1, 2024 నుంచి మార్చి 31, 2026 వరకు ఈ స్కీమ్ అమలులో ఉంటుందని తెలిపింది. …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal




































