Recent Posts

ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం ఊరట.. జనవరి నుంచి పక్కా, కీలక ప్రకటన

ఏపీలో రేషన్‌కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం రాయితీపై నిత్యావసరాలు పంపిణీ చేయనుంది. తెల్లకార్డులు ఉన్నవారికి రాయితీపై 16 నెలల తర్వాత.. దసరా సందర్భంగా కందిపప్పు, పంచదార పంపిణీ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం రూ.67కు కిలో కందిపప్పు, రూ.17కు అరకిలో పంచదార పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్వహించింది. అంతేకాదు మంత్రి నాదెండ్ల మనోహర్ మరో కీలక ప్రకటన చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా రేషన్‌ కార్డుదారులకు రాయితీపై కందిపప్పు, పంచదార అందిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల …

Read More »

ఏపీలో రైతులకు 48 గంటల్లో అకౌంట్‌లలో డబ్బులు జమ.. ఎంత ఇవ్వాలో కూడా ఫిక్స్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం సేకరణకు సిద్ధమైంది. ఈ నెల మొదటివారంలో ధాన్యం అమ్మకాలు చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతుల నుంచి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడంతోపాటు.. 48 గంటల్లోనే వారి బ్యాంకు అకౌంట్‌లలో డబ్బులు జమ చేసేందుకు అవసరమైన నిధులను ముందుగానే సమకూర్చుకునే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రజాపంపిణీ అవసరాలు, ఇతర సంక్షేమ పథకాలకు 45 లక్షల టన్నుల ధాన్యం అవసరమని అంచనాలు వేశారు.. ఈ ఖరీఫ్‌లో 37 లక్షల …

Read More »

బలవంతపెట్టిన ఫ్యామిలీ.. కాదనలేకపోయిన సీఎం.. కర్నూలులో ఇంట్రెస్టింగ్ సీన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అందరికీ తెలసిందే. ఆహారం, ఆరోగ్యం విషయంలో ఆయన ఎంత స్ట్రిక్ రూల్స్ పాటిస్తారో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యమంత్రిగా సమీక్షలు, సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలోనూ.. ఆయన టైమ్‌కు ఆహారం తీసుకుంటూ ఉంటారు. రాత్రి ఏడున్నరలోపే డిన్నర్ పూర్తి చేస్తూ ఉంటారు. ఇక చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సైతం ఈ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం, టైమ్ తప్పకుండా భోజనం.. ఇలా అన్నీ టైమ్ ప్రకారం …

Read More »