ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్ ఢీకొట్టిన …
Read More »కొత్త పన్ను చట్టం.. ప్రజలకు ఎలాంటి మేలు చేస్తుంది? పూర్తి వివరాలు..
భారత ప్రభుత్వం ఆదాయపు పన్ను నియమాలను పూర్తిగా పునరుద్ధరించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద పన్ను సంస్కరణ జరగడం ఇదే మొదటిసారి. 1961 నుండి అమలులో ఉన్న పాత ఆదాయపు పన్ను చట్టం ఇప్పుడు రద్దు చేశారు. ఆదాయపు పన్ను చట్టం 2025 ఇప్పుడు దాని స్థానంలో అమలు చేయనున్నారు. రాష్ట్రపతి కూడా ఈ చట్టాన్ని ఆగస్టు 21, 2025న ఆమోదించారు. ఈ కొత్త చట్టం 1 ఏప్రిల్ 2026 నుండి అమల్లోకి వస్తుంది. దీనిలో పన్ను రేట్లు మారలేదు, కానీ మొత్తం …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal




































