ఆంధ్రప్రదేశ్లో జనాభా పెంపు ఇప్పుడు ప్రభుత్వమే లక్ష్యంగా పెట్టుకుంది. పిల్లలు ఎందుకు కనలేరన్న చర్చలు ఏపీ రాజధానిలో మొదలయ్యాయి. ముఖ్యమంత్రి …
Read More »కేంద్రం స్కీమ్.. 5 శాతం వడ్డీకే 3 లక్షల లోన్.. రోజుకు రూ. 500, తర్వాత రూ. 15 వేల సాయం
PM Vishwakarma Scheme Benefits: దేశంలోని వివిధ వర్గాల ప్రజలకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు, వారిని ప్రోత్సహించేందుకు చాలా స్కీమ్ తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే చిన్న మొత్తాల పొదుపు పథకాలు దాదాపు అన్ని వర్గాల వారి కోసం అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా స్కీమ్స్ లాంఛ్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే గతేడాది సెప్టెంబర్ 17న పీఎం విశ్వకర్మ అనే పథకాన్ని ప్రారంభించింది. ఓబీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి 18 రకాల వర్గాలకు లబ్ధి చేకూరేలా వడ్డీలో రాయితీ కల్పిస్తూ రుణాలు మంజూరు …
Read More »