ఆంధ్రప్రదేశ్లో జనాభా పెంపు ఇప్పుడు ప్రభుత్వమే లక్ష్యంగా పెట్టుకుంది. పిల్లలు ఎందుకు కనలేరన్న చర్చలు ఏపీ రాజధానిలో మొదలయ్యాయి. ముఖ్యమంత్రి …
Read More »సుప్రీంకోర్టు ఆదేశం.. సెంటర్ల వారిగా నీట్ ఫలితాలు ప్రకటించిన ఎన్టీఏ
సుప్రీంకోర్టు ఆదేశాలతో నీట్ యూజీ పరీక్ష ఫలితాలను సెంటర్ల వారీగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) శనివారం ఉదయం వెలువరించింది. వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్షపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానంలో పలు పిటిషన్ల దాఖలు కాగా.. వాటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది. గురువారం నాటి విచారణలో కేంద్రాల వారీగా పరీక్ష …
Read More »