Recent Posts

నేతలకు 2 టార్గెట్స్, 2 వార్నింగ్స్ ఇచ్చిన ఖర్గే

నేతలంతా ఐక్యంగా ఉండాలి. అంతా ఒక్కతాటిపైకి వచ్చి ఎన్నికల్లో పార్టీని గెలిపించాలి. ఇదీ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే టి కాంగ్రెస్ నేతలకు చేసిన సూచనలు. అదే సమయంలో నాయకులకు గట్టిగా వార్నింగ్‌లు కూడా ఇచ్చారు ఖర్గే. ఆ డీటేల్స్ ఈ కథనంలో తెలుసుకుందాం.. ఒక రోజంతా హైదరాబాద్‌లో బిజీబిజీగా గడిపారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. నేతలతో వరుస సమావేశాలు, పార్టీ ఆఫీస్‌లో జరిగిన ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యకర్తల సమావేశంలో పాల్గొని విపక్షాలను టార్గెట్ చేశారు. అయితే పార్టీ అంతర్గత సమావేశాల్లో …

Read More »

అనారోగ్యం నుంచి కోలుకున్న కేసీఆర్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి..

యశోద ఆస్పత్రి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిశ్చార్జి అయ్యారు. షుగర్, సోడియం లెవెల్స్ కంట్రోల్లోకి రావడంతో పాటు జ్వరం కూడా తగ్గడంతో ఆయన సాధారణ స్థితికి చేరుకున్నారు. దీంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రెండు రోజుల పాటు ఆయన నందినగర్ నివాసంలో ఉండనున్నారు. కేసీఆర్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. గత రెండు రోజులుగా ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే షుగర్, సోడియం లెవెల్స్ కంట్రోల్‌లోకి  వచ్చాయి. జ్వరం కూడా తగ్గడంతో ఆయన ఆరోగ్యం సాధారణ స్థితికి వచ్చింది. దీంతో …

Read More »

తెలంగాణ బీజేపీ చీఫ్‌‌గా బాధ్యతలు స్వీకరించిన రామచందర్‌రావు..

తెలంగాణ బీజేపీ చీఫ్‌ గా రామచందర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని పార్టీ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ డీకే ఆరుణ, బీజేపీ MLAలు హాజరయ్యారు. అంతకముందు చార్మినార్‌ దగ్గరున్న భాగ్యలక్ష్మి ఆలయానికి వళ్లి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు రామచందర్‌రావు. వెంటనే అమరవీరుల స్థూపం దగ్గరకు వెళ్లి నివాళులు అర్పించారు. అనంతరం నాంపల్లిలోని పార్టీ ఆఫీసుకు ర్యాలీగా వచ్చారు.

Read More »