Recent Posts

జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో వేలు పెట్టిన పాక్.. తమదీ, కాంగ్రెస్‌దీ ఒకే వైఖరి అని వెల్లడి

జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని.. అందులో ఏ దేశం జోక్యం అవసరం లేదని భారత్ ఎన్నిసార్లు చెప్పినా.. పాకిస్తాన్ మాత్రం తన మంకుపట్టు వీడటం లేదు. తరచూ భారత్‌కు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకుంటూ.. చీవాట్లు తింటోంది. అయినా మళ్లీ మళ్లీ మన దేశ అంతర్గత విషయాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోంది. ఈ క్రమంలోనే బుధవారం జరిగిన జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సందర్భంగా పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ …

Read More »

బాల్టిమోర్ బ్రిడ్జ్ విధ్వంసం.. నౌక యజమాన్యంపై రూ.837 కోట్ల దావా

‘బాల్టిమోర్‌లో వంతెనకు వాటిల్లిన నష్టం, నౌకాశ్రయంలో సేవల పునరుద్ధరణ కోసం వెచ్చించిన మొత్తాన్ని ఈ ఘటనకు కారణమైన సంస్థల నుంచి పొందేలా అమెరికా న్యాయశాఖ పని చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ దావా వేశాం.. ఈ ఘటనకు కారకుల్ని బాధ్యుల్ని చేసేందుకు కట్టుబడి ఉన్నాం. సదరు సంస్థల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణం’ అని అమెరికా అటార్నీ జనరల్ మెర్రిక్ గార్లాండ్ ఓ ప్రకటనలో తెలిపారు. వంతెనను ఢీకొట్టిన నౌకలోని విద్యుత్, మెకానికల్ వ్యవస్థ నిర్వహణ సక్రమంగా లేవని దావాలో పేర్కొన్నారు. ఫ్రాన్సిస్ స్కాట్ …

Read More »

మచిలీపట్నంలో ఒక్కడి కోసం ఇద్దరమ్మాయిలు.. సినిమా రేంజ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఒక్కడి కోసం ఇద్దరు ప్రియురాళ్ల కొట్లాట చర్చనీయాంశమైంది. మచిలీపట్నానికి చెందిన విజయ్ అనే బిల్డర్‌‌పై అనూష అనే మహిళ సంచలన ఆరోపణలు చేశారు. మచిలీపట్నంలో విజయ్ అనే బిల్డర్‌ ముందు అనూష అనే మహిళను ప్రేమిస్తున్నానని చెప్పాడని.. అయితే ఆరు నెలలుగా తనతో ఉండం లేదని ఆమె చెప్పుకొచ్చారు. తన డబ్బులు, బంగారం తీసుకున్నాడని.. అడిగితే తననే బెదిరిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. విజయ్ అనిత అనే మరో మహిళత కలిసి ఉంటున్నాడని.. తనకు జరిగిన అన్యాయాన్ని భరించలేక.. తాను అక్కడికి వెళ్లి …

Read More »