Recent Posts

విజయవాడలో 115కి చేరిన డయేరియా కేసులు.. కలుషిత నీళ్లే కారణమా?

విజయవాడలో డయేరియా కేసుల పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఓవైపు బాధితులు కోలుకుని ఇంటికి వెళ్తుంటే మరోవైపు కొత్త కేసులు నమోదవుతున్నాయి. న్యూ రాజరాజేశ్వరి పేట వైద్య శిబిరంలో ఈ రోజు కొత్తగా మరో 5 గురు అడ్మిట్ అయ్యారు. దీంతో 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేటలో సచివాలయాల వారీగా.. విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా బాధితులు కోలుకుంటున్నారు. ఇప్పటివరకు మొత్తం 115 కేసులు న‌మోదైనాయి. వీరిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు 61 మంది. చికిత్స తీసుకొని మరో 54 మంది డిశ్చార్జ్ …

Read More »

రేషన్‌ కార్డుదారులకు బిగ్‌ అలర్ట్‌..! అక్టోబర్‌ 30 వరకే ఛాన్స్‌.. ఆ లోపు

ఆంధ్రప్రదేశ్‌లోని స్మార్ట్ రేషన్ కార్డులలో పేర్లు, వివరాలలో తప్పులు ఉన్నాయని తేలింది. దీంతో ప్రభుత్వం అక్టోబర్ 30 వరకు సవరణలకు అవకాశం కల్పించింది. లబ్ధిదారులు తమ రేషన్ కార్డు వివరాలను సచివాలయాల్లో సరిచేసుకోవచ్చు. తప్పుల ను సరిదిద్దుకోవడానికి గడువును ప్రభుత్వం నిర్దేశించింది. గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రేషన్‌ కార్డుల సందడి నెలకొంది. తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేసింది రేవంత్‌ సర్కార్‌. దీంతో చాలా మంది లబ్ధిదారులు కొత్త రేషన్‌ కార్డులు పొందారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన …

Read More »

విమానం ల్యాండ్ కాగానే.. అనుమానంగా ఇద్దరు వ్యక్తులు.. బ్యాగులు ఓపెన్ చేయగా

యువర్ అటెన్షన్ ప్లీజ్..! 6E1068 విమానం బ్యాంకాక్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చింది. రన్‌వేపై వచ్చిన ఆ విమానంలో నుంచి ప్రయాణీకులు ఒక్కొక్కరిగా కిందకు దిగుతున్నారు. ఇక వారిలో ఇద్దరు కదలికలు తేడాగా కనిపించాయి. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ బాగా రద్దీగా ఉంది. అప్పుడే బ్యాంకాక్ నుంచి ఓ విమానం రన్‌వేపైకి వచ్చింది. ఎగ్జిట్ గుండా ప్రయాణీకులు ఒక్కొక్కరు లోపలికి వస్తున్నారు. ఇక వారిలో ఇద్దరు వ్యక్తులు కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. ఆ ఇద్దరిని పక్కకు పిలిచి చెక్ …

Read More »