ఏపీ సర్కార్ మరో తీపికబురు చెప్పింది. తల్లిదండ్రులు లేని పిల్లల అండగా నిలవాలని నిర్ణయించింది. అనాథ పిల్లల కోసం మిషన్ …
Read More »ఏపీలో 16మంది ఐపీఎస్లు బదిలీ.. వెయిటింగ్లో ఉన్నవాళ్లకు పోస్టింగ్స్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. వెయిటింగ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇచ్చారు. వినీత్ బ్రిజ్లాల్, పీహెచ్డీ రామకృష్ణ, ఎం.రవిప్రకాష్తో పాటు వెయిటింగ్లో ఉన్న ఎస్పీ స్థాయి అధికారులకూ పోస్టింగ్లు వచ్చాయి. ఎస్ఐబీ ఐజీగా ఉన్న వినీత్ బ్రిజ్లాల్ను సీఐడీకి బదిలీ చేశారు. బ్రిజ్లాల్ స్థానంలోకి పీఅండ్ఎల్ (ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స) ఐజీ పీహెచ్డీ రామకృష్ణను బదిలీ చేశారు. సెబ్ రద్దు కావడంతో సెబ్ ఐజీగా ఉన్న ఎం రవిప్రకాష్ను పీఅండ్ఎల్ ఐజీగా పోస్టింగ్ దక్కింది. విశాఖపట్నం …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal















