Recent Posts

తల్లిదండ్రుల ఆస్తులు కొడుక్కి రాకుండా చేయొచ్చా? సుప్రీం ఇచ్చిన తీర్పు ఇదే

ఇటీవల సుప్రీంకోర్టు ఒక కీలక అంశంపై విచారణ జరిపింది. తమ కొడుకు పేరును ఆస్తి వాటా నుంచి తొలగించేందుకు తల్లిదండ్రులు వేసిన వ్యాజ్యాన్ని కోర్టు పరిశీలించింది. తమ బాగోగులు చూడటంలో నిర్లక్ష్యం వహించి, మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని వారు ఆరోపించారు. అయితే, మార్చి 28న సుప్రీంకోర్టు ఆ వృద్ధ దంపతులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేసింది.ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, 2019లో సీనియర్ సిటిజన్ చట్టం కింద ఒక ట్రైబ్యునల్ తల్లిదండ్రులకు పాక్షిక ఊరట కల్పించింది. తమ తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇంటి ఏ …

Read More »

మంజీరా బ్యారేజీకి ఎలాంటి ముప్పులేదు.. పిల్లర్లకు ప‌గుళ్లు వ‌చ్చాయ‌న్నది అవాస్తవం- జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్‌రెడ్డి

హైదరాబాద్ మ‌హాన‌గ‌రానికి తాగునీరు అందించే మంజీరా బ్యారేజీకి ఎలాంటి ముప్పులేద‌ని జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆదివారం ఆయ‌న జ‌ల‌మండ‌లి ఉన్నతాధికారుల‌తో కలిసి మంజీరా బ్యారేజ్, గేట్లు, పిల్లర్లు, పంప్‌హౌజ్‌ల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఎండీ మాట్లాడుతూ.. హైద‌రాబాద్ న‌గ‌రానికి మంచినీరు అందించడానికి నిర్మించిన మంజీరా బ్యారేజ్‌కు ఎలాంటి ప్రమాదం లేద‌ని స్పష్టం చేశారు. అలాగే బ్యారేజ్‌కి సంబంధించిన గేట్లు, రోప్‌ల ప‌నితీరు కూడా సంతృప్తిగానే ఉన్నట్లు చెప్పారు. అయితే బ్యారేజ్  దిగువ‌న ఆఫ్రాన్ కొంత‌మేర‌కు దెబ్బతిన్నద‌ని వెంట‌నే మ‌రమ్మత్తుల‌కోసం …

Read More »

 ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్.. ఖరారు చేసిన అధిష్ఠానం!

ఏపీలో బీజేపీ అధ్యక్షుడి ఎంపిక కొలిక్క వచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్‌.. గతంలో శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేశారు. కాగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్ కాసేపట్లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఇక బీజేపీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం( 01-07-2025) అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియకు కర్ణాటక బీజేపీ ఎంపీ మోహన్‌ …

Read More »