Recent Posts

పెన్షన్ ఇస్తామని నమ్మించారు.. చివరికి వృద్ధులను ఇలా చేశారు..!

అన్‌నోన్‌ కాల్‌ ఎత్తారో అడ్డంగా బుక్కైపోతారు. అవతలివారి మాటలు నమ్మారో నిండా మునిగిపోతారు. మాటలతో బెదిరిస్తారు సైబర్‌ బూచోళ్లు. ఎకౌంట్లో క్యాష్‌ పడేదాకా టార్చర్‌ పెడతారు. చదువుకున్నోళ్లు, ఉద్యోగులు కూడా మోసగాళ్ల బారినపడుతున్నారు. కొత్త టెక్నిక్స్‌తో జనాన్ని ట్రాప్‌ చేస్తున్నారు.. మోసాల్లో ముదిరిపోయిన సైబర్‌ క్రిమినల్స్‌. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త నేరంతో పోలీసులకు సవాలు విసురుతున్నారు. తాజాగా వృద్ధులకు వచ్చే పెన్షన్లను సైతం కాజేసేందుకు సిద్ధమవుతున్నారు. రీసెంట్‌గా చాలామంది వృద్ధులు అనవసర లింకులను క్లిక్ చేసి తమ ఖాతాల్లోని డబ్బులు పోగొట్టుకున్నారు. పెన్షన్ …

Read More »

ఏపీలో రైతులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే అకౌంట్లలోకి డబ్బులు

ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులు, మంత్రులతో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రైతుల దగ్గరి నుంచి పంట కొనుగోలు చేసిన తర్వాత.. ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు చెల్లించడంలో జాప్యం కావద్దని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఏ రైతు అయినా ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో …

Read More »

ఏపీలో ప్రజలకు భారీ ఊరట?.. విద్యుత్ ఛార్జీలపై కీలక అప్డేట్!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ రిలీఫ్ దక్కేలా ఉంది. రాష్ట్ర విద్యుత్‌ వినియోగదారులపై ఛార్జీల మోత లేకుండా.. 2025-26కి డిస్కంలు వార్షికాదాయ నివేదిక (ఏఆర్‌ఆర్‌)ను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి అందజేశాయి. ఈ నివేదికలో విద్యుత్‌ ఛార్జీల పెంపును ప్రతిపాదించలేదు.. ఈ నిర్ణయంతో ప్రజలకు ఊరట లభించనుంది. నివేదికలో విద్యుత్‌ కొనుగోళ్లు.. విక్రయాలకు మధ్య వ్యత్యాసం రూ. 14,683.24 కోట్లుగా పేర్కొన్నారు. కొనుగోళ్లు, నిర్వహణకు రూ. 58,868.52 కోట్లు అవసరమని.. విద్యుత్‌ విక్రయాల ద్వారా రూ. 44,185.28 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేశాయి …

Read More »