Recent Posts

ములుగు జిల్లాలో ఎస్సై రుద్రారపు హరీష్‌ ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌

ములుగు జిల్లాలో ఎస్సై రుద్రారపు హరీష్‌ ఆత్మహత్యలో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. హరీష్ ఆత్మహత్య ఘటనలో యువతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  ఏడు నెలల కిందట హరీష్‌కు ఓ యువతి అనుకోకుండా ఫోన్ చేయగా, మాటామాటా కలిసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ చాట్ చేసుకునేవారు. హైదరాబాద్లో చదువుకునే ఆమె వారంలో రెండు రోజులు వాజేడుకు వచ్చి ఉండి వెళ్లేది.. కొంతకాలానికి యువతి బ్యాగ్రౌండ్ వెరిఫై చేయగా.. తను వేరే వాళ్లతో చనవుగా ఉన్నట్లు హరీష్ గుర్తించాడు. దీంతో తన ప్రవర్తన నచ్చక దూరంపెట్టాడు ఎస్సై. ఆపై …

Read More »

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌.. అదుపులోకి తీసుకున్న బంజారా హిల్స్ పోలీసులు

తమ ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడానికి బుధవారం(డిసెంబర్ 4) బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు కౌశిక్‌ వెళ్లారు. అయితే, తనకు పని ఉందంటూ ఇన్‌స్పెక్టర్ వెళ్లిపోయారు. తన ఫిర్యాదు తీసుకోవాలని ఇన్‌స్పెక్టర్ వెంటపడ్డారు MLA కౌశిక్ రెడ్డి. పైగా ఇన్‌స్పెక్టర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో విధులకు ఆటంకం కలిగించారంటూ ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు బంజారాహిల్స్ పోలీసులు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కొండాపూర్‌లోని ఆయన నివాసం …

Read More »

ఒరేయ్ మీరు విద్యార్థులా.. ఉన్మాదులా..? టీచర్‌ను క్లాస్ రూమ్‌లోనే..

.జీవితంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా.. వారి ఎదుగుదలలో గురువుల పాత్ర ఎనలేనిది.. విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో గురువులు విద్యార్థులను జ్ఞాన మార్గం వైపు నడిపిస్తారు. శిక్షణతో మెరుగులద్ది ఉన్నత స్థాయికి చేర్చిన మహోన్నతమైన వ్యక్తులుగా ఉపాధ్యాయులు చిరస్థాయిగా నిలుస్తారు.. అందుకే.. గురువులు, శిష్యుల మధ్య బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు.. అయితే.. ఒకప్పుడు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడానికి వస్తున్నారంటే అంటే పిల్లలు మౌనంగా కూర్చొని ఉండిపోయేవారు.. పిన్ డ్రాప్ సైలెన్స్‌గా ఉండేవారు.. చీమ చిటుక్కుమన్న …

Read More »