ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్ ఢీకొట్టిన …
Read More »మహిళల కోసం కేంద్రం స్కీమ్.. గతేడాదే తెచ్చింది.. అంతలోనే షాకింగ్ ప్రకటన.. ఇక కష్టమే!
మహిళా ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు.. వారిలో ఆర్థిక సాధికారత పెంపొందించేందుకు.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్.. మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం (MSSC). ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. అంటే ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో భాగంగానే దీనిని లాంఛ్ చేసింది. కేవలం మహిళలకు మాత్రమే ఇందులో చేరేందుకు అనుమతి ఉంటుంది. 2023 బడ్జెట్ సమయంలో తీసుకురాగా.. రెండేళ్ల వరకు గడువు విధించింది. అంటే 2025 మార్చి వరకు ఈ స్కీంలో చేరేందుకు …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal




































