Recent Posts

పోస్టాఫీసు ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక డిజిటల్‌ చెల్లింపులు.. ఎప్పటి నుంచి అంటే..

పోస్టాఫీసును క్రమం తప్పకుండా ఉపయోగించే వారికి ఇది శుభవార్త. పోస్టాఫీసు కౌంటర్లలో డిజిటల్ చెల్లింపు సౌకర్యం ప్రారంభం కానుంది. దీనితో పోస్టాఫీసు కూడా UPI నెట్‌వర్క్‌లో చేరింది. కొత్త IT సిస్టమ్ అప్లికేషన్ ఇన్‌స్టాలేషన్ కారణంగా ఇది సాధ్యమైంది. యూపీఐ వ్యవస్థకు అనుసంధానించనందున పోస్టాఫీసులో డిజిటల్ చెల్లింపులు అంగీకరించబడలేదు. ఇప్పుడు, కొత్త సాంకేతికత అమలు చేస్తోంది. పోస్ట్‌ల శాఖ తన ఐటీ మౌలిక సదుపాయాలను అమలు చేస్తోంది. డైనమిక్ QR కోడ్‌లతో లావాదేవీలను ప్రారంభించే కొత్త అప్లికేషన్‌లు ఇందులో ఉంటాయి. ఈ అప్లికేషన్‌లతో కూడిన …

Read More »

ఆపరేషన్ సిందూర్‌లో ముఖ్యమైన పాత్ర పోషించిన ఐపీఎస్ అధికారికి కొత్త ‘రా’ చీఫ్‌గా బాధ్యతలు!

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ముఖ్యమైన నిఘా సమాచారాన్ని అందించిన ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ (ARC) అధిపతి పరాగ్ జైన్‌ను కొత్త RAW చీఫ్‌గా నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పరాగ్ జైన్ 1989 బ్యాచ్ పంజాబ్ కేడర్ IPS అధికారి. చాలా కాలంగా కేబినెట్ సెక్రటేరియట్‌లో పనిచేస్తున్నారు. దేశంలోని అతిపెద్ద నిఘా సంస్థ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) ప్రస్తుత అధిపతి రవి సిన్హా జూన్ 30న పదవీ విరమణ చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, దేశ బాహ్య నిఘా బాధ్యతలను …

Read More »

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్.. అందుబాటులోకి క్యారవ్యాన్‌ సర్వీస్‌!

ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక చిత్రపటంలో అగ్రస్థానంలో నిలబెడతామని, గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలోని మురళీ ఫార్చూన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన టూరిజం కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన టూరిజం క్యారవాన్‌ను ప్రారంభించారు.ఆంద్రప్రదేశ్ లో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. విజయవాడలో జరిగిన టూరిజం కాంక్లేవ్‌లో నూతన క్యారవ్యాన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక చిత్రపటంలో అగ్రస్థానంలో నిలబెడతామని, గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతామన్నారు. …

Read More »