కాకినాడ లో మూడు మరణాలు కేసులో పోలీసులు విచారణ ప్రారంభించారు.. పక్కా ప్లాన్ ప్రకారం చంద్ర కిరణ్ ఇద్దరు పిల్లలను …
Read More »ఏపీకి కేంద్రం తీపికబురు.. చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చిన రోజే, మొత్తానికి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి శుభవార్త వచ్చింది. నీతిఆయోగ్ రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వడంపై సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు వీజీఎఫ్పై నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్తో మంత్రి సత్యకుమార్ ఢిల్లీలో సమావేశమై చర్చించారు. ప్రతి మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్ల వ్యయం అవుతుందని.. ఇందులో నిర్వహణ వ్యయం రూ.200 కోట్లు అవుతుందని నీతి ఆయోగ్ దృష్టికి మంత్రి సత్యకుమార్ తీసుకెళ్లారు. 12 మెడికల్ కాలేజీలకు రెండు, మూడు దశల్లో వీజీఎఫ్ ఇచ్చేందుకు నీతి …
Read More »