Recent Posts

ఏపీలో డ్వాక్రా మహిళలకు తీపికబురు.. ఏకంగా రూ.10 లక్షలు, వడ్డీ కూడా ఉండదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతిలోని సచివాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌) కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. డ్వాక్రా మహిళలకు రుణాలు, ఆడబిడ్డ నిధి పథకం మార్గదర్శకాలు వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు సున్నావడ్డీ రుణాల అమలుపై చర్చించారు. ఈ రుణాలకు సంబంధించి ఏడాదికి రూ.5 వేల కోట్లు అవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. దీనికి సంబంధించి తదుపరి సమావేశంలోగా విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ …

Read More »

ఏపీలో వారందరికి 50 ఏళ్లు దాటితే పింఛన్.. కొత్తగా దరఖాస్తులు, ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఐదుగురు మంత్రులతో కూడిన సబ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని.. మార్గదర్శకాల రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా పాత పింఛన్లను కూడా ఇదే కమిటీ సమీక్షించనుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా.. భారీగా అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులున్నాయన్నారు చంద్రబాబు.. వారి అర్హత పరిశీలనకు కూడా విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. పింఛన్ల విషయంలో ఈ రెండు అంశాలపై నెలలోపు సమగ్ర నివేదికను …

Read More »

ఉద్యోగంలో ఆ రాశి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది.. 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు

దిన ఫలాలు (సెప్టెంబర్ 20, 2024): మేష రాశి వారికి ఈ రోజు అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. వృషభ రాశి వారికి ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. మిథున రాశి వారి కుటుంబ సభ్యుల ఖర్చులు పెరగవచ్చు. బంధుమిత్రులకు సహాయపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) భాగ్య, ఉద్యోగ, లాభ స్థానాధిపతులు బాగా బలంగా ఉన్నందువల్ల …

Read More »