Recent Posts

ఆంధ్రా కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..

ఏపీ ఆర్థిక పరిస్థితిని మెరుగపర్చేందుకు ఉద్దేశించిన పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ మారిటం, టెక్స్ట్‌ టైల్‌, సమీకృత పర్యాటకం, స్పోర్ట్స్ పాలసీలకు ఆమోదం తెలపడంతో పాటు గత ఐదేళ్లలో నిర్మించని గృహాల రద్దుపై చర్చించింది.సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండున్నర గంటల పాటు కొనసాగింది ఏపీ మంత్రివర్గం. కాకినాడ పోర్ట్‌, గౌతమ్ ఆదానీ వ్యవహారంపై భేటీలో కీలకంగా చర్చించింది. అమరావతి రాజధాని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదించిన నిర్మాణ పనులను 11,467కోట్లతో చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. ఐటీ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పాలసీ 2024-29, కోవర్కింగ్ …

Read More »

వీడెవడండీ బాబూ.. ఒక్క అరటి పండును రూ.52 కోట్లకు కొని ఎలా తిన్నాడో చూడండి..

ఇది ఐదేళ్ల క్రితం రూ.98 లక్షలతో అమ్ముడుపోయింది. ఆ తర్వాత కూడా ఇదే ధరకు అమ్ముడుపోయింది. ఆ తర్వాత కాటెలన్‌ దీని ధరను పెంచారు. తాజా వేలంలో ఇది ఏకంగా 6.2 మిలియన్‌ డాలర్లకు అమ్ముడోపోయి అందరినీ షాక్‌ అయ్యేలా చేసింది. ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలోకేవలం 5రూపాయలు విలువ చేసే అరటి పండు 52కోట్లకు అమ్ముడు పోయింది.. ఆర్ట్‌వర్క్ పేరుతో 52 కోట్లు పెట్టి సింగిల్‌ అరటి పండును కొన్నాడు ఓ వ్యాపారవేత్త..! అంతేకాదు.. అందరూ చూస్తుండగానే.. క్షణాల్లో ఆ అరటిపండును …

Read More »

సీఎం స్టాలిన్‌కు ప్రధాని మోడీ ఫోన్‌.. అన్ని విధాల సహయానికి హామీ!

PM Modi: తమిళనాడులోని ఉత్తర ప్రాంతంలోని విల్లుపురం జిల్లాలో సోమవారం భారీ నుంచి అతిభారీ వర్షాల కారణంగా అపూర్వమైన వరదలు సంభవించాయి. ‘ఫంగల్’ తుఫాను తమిళనాడులో భారీ విధ్వంసం సృష్టించింది. భారీ వర్షాలు, తుఫాను కారణంగా వరదలు రాష్ట్రంలో భారీ నష్టం కలిగించాయి. ఈ బీభత్సంలో చాలా మంది మరణించారు. రాష్ట్రంలో సంభవించిన విపత్తు, అక్కడి పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. రాష్ట్రానికి అన్ని విధాలా సాయం చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. మంగళవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌తో …

Read More »