వెంకటపాలెంలో జరుగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవానికి 27,000 మంది భక్తులు హాజరు కానున్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు విస్తృత ఏర్పాట్లను వెల్లడించారు. …
Read More »ఏపీలో ఉచిత ఇసుకపై మరో కీలక నిర్ణయం.. ఇక ఆ సమస్యలు ఉండవు, సింపుల్గా!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ఇసుకకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో ఇసుక బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని అందబాటులోకి తీసుకురానుంది. ఉచిత ఇసుక విధానం అమలు తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల 11 నుంచి ఆన్లైన్లో ఇసుక బుకింగ్ సదుపాయం అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు స్టాక్ పాయింట్కు సమీపంలో ఆఫ్లైన్లో బుకింగ్కు వీలు కల్పించి, లారీలు ఇసుక నిల్వకేంద్రాల్లో క్యూలో ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని …
Read More »