రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్కే …
Read More »ఒలింపిక్స్లో భారత్కు షాక్.. వినేష్ ఫొగాట్పై అనర్హత వేటు, పతకం లేకుండానే!
పారిస్ 2024 ఒలింపిక్స్లో భారత్కు భారీ షాక్ తగిలింది. సెమీ ఫైనల్లో గెలిచి నాలుగో పతకం ఖాయం చేసిన వినేష్ ఫొగాట్పై అనర్హత వేటు పడింది. దీంతో పతకం ఖాయమనుకున్న భారత్కు షాక్ తగిలింది. ఫైనల్ మ్యాచ్కు ముందు బరువు కొలవగా.. 50 కేజీల కంటే సుమారు 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఆమెపై అనర్హత వేటు వేస్తూ.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. వాస్తవానికి మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల ఫైనల్ …
Read More »