Recent Posts

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఈవో గుడ్‌న్యూస్

తిరుమలలో ప్రక్షాళన కొనసాగుతోందన్నారు టీటీడీ ఈవో జే శ్యామలరావు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని.. తాను ఈవోగా బాధ్యతలు తీసుకున్ని నెల రోజుల్లో ఎన్నో లోపాలను గుర్తించినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని.. సీఎం సూచనలకు తగిన విధంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తిరుమల శ్రీవారి ఆన్‌లైన్ దర్శన టిక్కెట్ల జారీ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని.. త్వరలోనే ఆన్‌లైన్ టికెట్ల వ్యవస్థలో అవసరమైన …

Read More »

సుప్రీంకోర్టు ఆదేశం.. సెంటర్ల వారిగా నీట్ ఫలితాలు ప్రకటించిన ఎన్టీఏ

సుప్రీంకోర్టు ఆదేశాలతో నీట్ యూజీ పరీక్ష ఫలితాలను సెంటర్ల వారీగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) శనివారం ఉదయం వెలువరించింది. వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్షపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానంలో పలు పిటిషన్ల దాఖలు కాగా.. వాటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది. గురువారం నాటి విచారణలో కేంద్రాల వారీగా పరీక్ష …

Read More »

హార్దిక్‌కు మరోషాక్..!

టీ20 ప్రపంచకప్ 2024లో ఛాంపియన్‌గా నిలివడం మినహా.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు గత ఏడాది కాలంగా ఏదీ కలిసి రావడం లేదు. ఆట పరంగా, వ్యక్తిగతంగా అతడు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాడు. వాస్తవానికి గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా నియమితుడయ్యాక.. హార్దిక్ పాండ్యా ఫేట్ మారిపోయింది. తొలి సీజన్‌లోనే గుజరాత్ ఛాంపియన్‌గా నిలవడం.. రెండో సీజన్‌లోనూ ఫైనల్ చేరడంతో పాండ్యా కెప్టెన్సీపై ప్రశంసలు వచ్చాయి. భారత జట్టుకు సైతం భవిష్యత్ కెప్టెన్ అతడే అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఐపీఎల్ …

Read More »