ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్ ఢీకొట్టిన …
Read More »ఏపీ రాజధాని అమరావతి పరిధిలోకి ఈ మూడు ప్రాంతాలు.. కీలక ఆదేశాలు జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) పరిధిని తిరిగి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాజధాన పరిధిని మళ్లీ 8,352.69 చదరపు కిలో మీటర్లకు ప్రభుత్వం పెంచింది. పల్నాడు, బాపట్ల పట్టణాభివృద్ధి సంస్థల్లో గత ప్రభుత్వం విలీనం చేసిన ప్రాంతాన్ని తిరిగి సీఆర్డీఏలోకి కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లాలోని 92 గ్రామాల్లో 1,069.55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, సత్తెనపల్లి మున్సిపాలిటీ, బాపట్ల పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోని 562.41 చదరపు కిలో మీటర్ల …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal




































