Recent Posts

నాగార్జున సాగర్ సందర్శనకు వెళ్తున్నారా..? TGSRTC గుడ్‌న్యూస్

ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం డ్యాంకు వరద పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ క్రమంలో గత వారం రోజులుగా శ్రీశైలం డ్యాం నుంచి నాగర్జున సాగర్ డ్యాంకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి వరద నీరు చేరుకుంది. అయినా ఇంకా ఫ్లో వస్తుండటంతో సాగర్ గేట్లను సైతం అధికారులు పైకి ఎత్తారు. మెుత్తం 20 గేట్లను 5 ఫీట్ల మేర పైకి …

Read More »

కుప్పకూలిన 7 స్టాక్స్.. ఏకంగా రూ. 50 లక్షల కోట్ల సంపద ఉఫ్.. అదే దెబ్బతీసింది!

Stocks Crash: ఒక్కసారిగా మళ్లీ మాంద్యం భయాలు విరుచుకుపడ్డాయి. స్టాక్ మార్కెట్లు మరోసారి సోమవారం రోజు అతలాకుతలమయ్యాయి. ఇన్వెస్టర్లకు రక్త కన్నీరే మిగిలింది. దేశీయ, అంతర్జాతీయ సూచీలు అన్నీ కుప్పకూలిపోయాయి. ముందుగా జపాన్‌లో స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా నష్టపోగా.. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం, చైనా- అమెరికా ట్రేడ్ వార్‌కు తోడు.. ఇటీవలి అమెరికా గణాంకాలు ప్రతికూల ప్రభావం చూపగా.. ఆర్థిక మాంద్యం భయాలు ఎక్కువయ్యాయి. ఇదే క్రమంలో భారత స్టాక్ మార్కెట్లు కూడా సోమవారం రోజు భారీగా పడిపోయాయి. సెన్సెక్స్ ఏకంగా 2 …

Read More »

జగన్ సర్కార్ ఆ ప్రాజెక్టులన్నీ కొనసాగిస్తాం.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో వెనక్కి వెళ్లేది లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తమకు విధ్వంసం చేయాలన్న ఆలోచన లేదని.. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్‌ భాగస్వామ్యం) విధానంలో పోర్టులను పూర్తి చేయాలని భావించిందని గుర్తు చేశారు. కానీ గత జగన్ ప్రభుత్వం వాటిని ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌) విధానానికి మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇపపుడు ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇవ్వడం భారంగా ఉందని.. ఒకవేళ ఆ నిబంధనలను …

Read More »