Recent Posts

 సింగపూర్‌కు సీఎం చంద్రబాబు.. పెట్టుబడులే లక్ష్యంగా టూర్..

ఏపీ సీఎం చంద్రబాబు రెండో ఫారిన్ టూర్‌కు సిద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం.. రెండో విదేశీ పర్యటనగా సింగపూర్‌కు వెళుతున్నారు. ఈ నెల 26 నుంచి 31 వరకు 6 రోజుల పాటు ఆయన ఆ దేశంలో పర్యటించి ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 26 నుంచి 31 వరకు 6 రోజుల పాటు ఆయన ఆ దేశంలో పర్యటించి …

Read More »

ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తళతళ మెరిసిపోనున్న రోడ్లు..!

ఏపీలో ప్రజలకు రోడ్ల సమస్యలు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రూ.1000 కోట్లతో కొత్త రోడ్లను నిర్మించనుంది. దీనికి సంబంధించి అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇంకా ఎన్ని రోడ్లు మరమ్మతులు చేయాలి..? ఏవి కొత్తగా నిర్మించాలి..? అనేదానిపై 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని 2వేల కిలోమీటర్ల మేర రాష్ట్ర, జిల్లా రహదారులను రూ.1,000 కోట్లతో కొత్తగా నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అంచనాలు, టెండర్ల ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు …

Read More »

ఆరోగ్యం కోసం ఎవరైనా నడవాల్సిందే.. చినవెంకన్న ఆలయంలో గజలక్ష్మి మార్నింగ్ వాక్.. దాని వయ్యారం చూడాల్సిందే..

మనుషుల్లా జంతువులకు, పక్షులకు అనారోగ్య సమస్యలు వస్తాయి. అవి తమ ఆహారం కోసం నిరంతరం తిరుగుతూ ఉంటాయి. కనుక వాటికీ శరీరానికి ఆ శ్రమ సరిపోతుంది. ఐతే జూలు , ఆలయాల్లోనూ ఉండేవి , ఇళ్లలో పెంచుకునే జంతువులకు నడక చాలా అవసరం అని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో చిన వెంకన్న ఆలయంలో గజలక్ష్మిగారు మావటిల పర్యవేక్షణలో రోజూ ఉదయమే సరదాగా వాకింగ్ చేస్తున్నారు. రోజుకు ఏడువేల అడుగులు నడిస్తే మనిషి ఆయుఃప్రమాణం పెరుగుతుందని చెబుతున్నారు. కుర్చీలకే పరిమితమయ్యే ఉద్యోగాల వల్ల వ్యాయామం, శారీరక …

Read More »