Recent Posts

పైకి చూసి ఉత్తుత్తి చాక్లెట్లు అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే

పోలీసులు, ఎక్సైజ్ శాఖ, ప్రభుత్వం.. ఇలా అందరూ డ్రగ్స్‌తో దొరికారో తాట తీస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చినా.. కేటుగాళ్లు మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా రెచ్చిపోతున్నారు. న్యూఇయర్ వేళ భారీ ఎత్తున అక్రమంగా గంజాయి తరలిస్తూ.. ఆ స్టోరీ వివరాలు ఇలా ఉన్నాయి.థర్టీ ఫస్ట్‌ రోజు లైన్‌ క్రాస్‌ చేస్తే తాటతీస్తాం. డ్రగ్స్‌ వాడారో దబిడిదిబిడే. అక్రమ మద్యంతో దొరికారా అంతుచూస్తాం అంటూ నిన్ననే సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు పోలీసులు. అయినప్పటికీ కేటుగాళ్లు తగ్గేదేలే అంటున్నారు. తాజాగా చాక్లెట్ల రూపంలో గంజాయి తరలిస్తున్న కంత్రిగాళ్ల ఆటకట్టించారు …

Read More »

సంస్కారంతో నమస్కారం పెట్టినా పెద్ద దుమారం.. ఆలింగనం చేసుకుంటే అంతే సంగతులు!

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌… వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కాళ్లు పట్టుకున్నారంటూ గత రెండ్రోజులుగా పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. సోషల్‌ మీడియాలోనూ ట్రోలర్స్‌ పేట్రేగిపోతున్నారు. దీంతో ఇష్యూపై ఇటు కొండపల్లి శ్రీనివాస్‌ అటు బొత్స సత్యనారాయణ ఇద్దరూ స్పందించారు. ఇక ఆ మధ్య మంత్రి పార్థసారధి, మాజీ మంత్రి జోగి రమేష్‌ కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనడం ఏపీలో రచ్చ లేపింది..ఒకరికొకరు కంటపడ్డారా కనికరిస్తామేమో..! చెయ్యి కలిపారో చెడుగుడేనప్పా. కాదు కూడదు.. సరదాగా మాట్లాడుకుంటాం, ఆలింగనాల వరకూ వెళ్తామంటే.. నా సామిరంగ అస్సల్‌ కథ …

Read More »

 ‘అన్ని పోటీ పరీక్షలను ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించాలి’ ఏపీపీఎస్సీ సంస్కరణల కమిటీ నివేదిక

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ శాఖల్లో నియామక పరీక్షలన్నింటినీ ఆఫ్‌లైన్‌ విధానంలోనే నిర్వహించాలని ఏపీపీఎస్సీలో సంస్కరణల కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిటీ తన తుది నివేదికలో సూచించింది. ప్రభుత్వశాఖల్లో పోస్టుల భర్తీ ఏపీపీఎస్సీ ద్వారానే జరగాలని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం కొన్ని శాఖలు వాటికవే నియమించుకుంటున్నాయని, ఇకపై అలా జరగడానికి వీలులేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మొత్తం 272 రకాల పోస్టులను నాన్‌ టెక్నికల్, టెక్నికల్‌ సర్వీసెస్‌ కేటగిరీలుగా విభజించి, నియామకాలు చేపట్టాలని భావిస్తోంది. నాన్‌-టెక్నికల్‌ విభాగంలో గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, …

Read More »